మేడ్చల్ : మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్ హోల్ పగిలి పోయి హనదారులకు,మరియు అటుగా వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని గుండ్లపోచంపల్లి మున్సిపల్ 5వ వార్డు యువ నాయకులు కుండ భానుచందర్ అన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డు నుండి అప్పరేల్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...