కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే
పలువురు నేతల చేరికతో కాంగ్రెస్లో జోష్
నాడు తెలంగాణ ఏర్పాటే లక్ష్యం
నేడు కేసీఆర్ను సాగనంపడమే కర్తవ్యం
కేసీఆర్ అంతటి అవినీతి నేత దేశంలోనే లేడు
మీడియాతో కాంగ్రెస్ నేత జూపల్లిన్యూఢిల్లీ : ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కెసి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...