శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాలను ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయ పశ్చిమ మాడవీధిలో శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం ఐదు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో మూడు వాహనాలు పంచ మఠాల సందర్శనకు, మరో రెండు వాహనాలను ఆర్టీసీ బస్టాండ్...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...