వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పెట్రేగిపోతున్న కబ్జాదారులు..
సర్వే నెం.303/ఏ/1 మైలగాని శివయ్య పట్టా భూమి..
నాలా కన్వర్షన్ లేదు..లేఅవుట్ అనుమతి లేదు..
బోగస్ హద్దులను చూపుతూ దొడ్డి దారిన రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జారాయుళ్లు..
శివయ్య సర్వే నెంబర్ చూపుతూ ఐలు కోమురు భూమి కబ్జాకు యత్నం..
కబ్జాదారుల పై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించాలంటు డిమాండ్..
వరంగల్ జిల్లా...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...