తెలంగాణ సామాజిక రచయితల సంఘం మహబూబాద్ జిల్లా, మరిపెడ మండలం కన్వీనర్ గా.. మరిపెడ మండలానికి చెందిన రచయిత, కవి వీరన్నను ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడి సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబులు తెలిపారు. ఈ మేరకు వారికి నియామక ఉత్తర్వులను అందించారు. అనంతరం సతీష్ రెడ్డి, రాంబాబులు...
పెండ్లయిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు నారాయణ (27), అంజలి(22) మృతిచెందారు. ఈ విషాద సంఘటన శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నింపింది. ఎస్సై పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ నివాసి గుగునాగ్ గోపి- సునీత దంపతుల కుమార్తె అంజలికి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామవాసి సాఫ్ట్వేర్...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...