అగర్తలాలో వైభవంగా జరిగిన కార్యక్రమం..
ప్రమాణం చేయించిన త్రిపుర హై కోర్ట్ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్..
అగర్తల : త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు గురువారం ఉదయం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...