ప్రతిభావంతురాలైన కూచిపూడి నర్తకి వెంపడప్ప లక్ష్మి యొక్క అద్భుతమైన విజయాలు, ప్రయాణాన్ని స్మరించుకోవడానికి సంధ్యా రాజు స్థాపించిన నిష్రింకల డ్యాన్స్ అకాడమీ "స్వతంత్ర ప్రవేశం" శీర్షికన అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ సుచిత్రా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...