Saturday, July 27, 2024

king charles

రైలు ప్రమాద వార్త నన్నెంతో కలచివేసింది : కింగ్‌ చార్లెస్‌

ఒడిశాలోని బాలాసోర్‌ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, బ్రిటన్‌, జపాన్‌, పాక్‌ సహా పలు దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ III (King Charles III) కూడా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -