అభినందనలు తెలియజేసిన పీ. అనిల్ యాదవ్..
కర్ణాటకలో జైన సన్యాసి హత్యకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత నిరసన ర్యాలీలో జైన్ కమ్యూనిటీకి మద్దతుగా నిలిచినందుకు ఎమ్మెల్యే గోషామ్హాల్, టి. రాజా సింగ్ కు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు జాంబాగ్ డివిజన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పీ. అనిల్ యాదవ్..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...