Saturday, July 27, 2024

indrakiran reddy

కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ దవాఖానాలు..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామ‌ని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్‌లోని ఎంసీహెచ్‌లో నిర్వహించిన‌ ఆరోగ్య దినోత్సవంలో మంత్రి ఇంద్రక‌ర‌ణ్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -