అధ్యక్షుడి పర్యటనను ధృవీకరించిన వైట్హౌజ్..
భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసెస్తున్న భారత ప్రభుత్వం..
ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోడీతో ప్రత్యేక సమావేశం..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జి20 సదస్సులో పాల్గొనేందుకు ఈ నెలలో భారత్లో పర్యటించనున్నారు. 910 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల పర్యటన...
పెట్రో రేట్లు తగ్గడం లేదు..
ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి..
ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలు..
అంతర్జాతీయ మార్కెట్లో 2014లో బ్యారెల్ ముడిచమురు ధర 113 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోలు ధర లీటరు రూ.72 ఉంది. ఇప్పుడు అదే ముడిచమురు ధర 70 డాలర్లుగా ఉంది. అలాంటప్పుడు పెట్రోలు ధర లీటర్ ఏ 50, 60 రూపాయలో ఉండాలి. అయితే మోదీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...