గడువలోగా పనులు పూర్తి చేయండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం : ఐడిఓసి ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఈ.వి.ఎం గౌడౌన్ పనులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సోమవారం తణిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్అండ్బి శాఖ అధికారులు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. నూతన ఇవిఎం గౌడౌన్ పనులు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...