చేయని టెస్టులకు చేసినట్లు రకరకాల చేతి రాతలతో ఎంబీ రికార్డ్స్ సృష్టించిన అధికారులు..
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్లో అంతులేని అవినీతి..
తప్పుడు రిపోర్టులతో ప్రభుత్వాన్ని మోసం చేసిన జీ.వీ.పీ.ఆర్. ఇంజినీరింగ్ సంస్థ..
ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పొందం ప్రకారం నియమ నిబంధనలు గాలికొదిలేసిన వైనం
హైడ్రో టెస్టులు నిర్వహించకుండానే మెజర్మెంట్ బుక్లో నమోదు చేసిన అధికారులు..
ప్రజల గొంతులు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...