Sunday, April 28, 2024

Hundreds of crores

ఆజ్ కి బాత్

నేడే పాఠశాలలు ప్రారంభం..సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలుస్వాగతం పలకబట్టే ..ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటర్ స్థాయిలోతీసుకువెళ్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెప్పిరి మన పాలకులువందల కోట్లు విద్యాశాఖ అభివృద్ధికి ఖర్చుచేస్తామని మాటలు చెప్పారు..మన ఊరు - మనబడి కార్యక్రమాన్నిమూటలు కట్టి మూలకు పడేసి..దశాబ్ది ఉత్సవాల పేరుతోపార్టీ ప్రచారాలు చేసుకున్నతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ ప్రజలు త్వరలోనేసరైన సమాధానం చెబుతారు నాగిరెడ్డి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -