నేడే పాఠశాలలు ప్రారంభం..సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలుస్వాగతం పలకబట్టే ..ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటర్ స్థాయిలోతీసుకువెళ్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెప్పిరి మన పాలకులువందల కోట్లు విద్యాశాఖ అభివృద్ధికి ఖర్చుచేస్తామని మాటలు చెప్పారు..మన ఊరు - మనబడి కార్యక్రమాన్నిమూటలు కట్టి మూలకు పడేసి..దశాబ్ది ఉత్సవాల పేరుతోపార్టీ ప్రచారాలు చేసుకున్నతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ ప్రజలు త్వరలోనేసరైన సమాధానం చెబుతారు
నాగిరెడ్డి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...