ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటన..
గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు లేఖ వ్రాసిన వైనం..
పట్నా, జేడీయూ అగ్ర నేత నితీశ్కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కారుకు ఆ సంకీర్ణ సర్కారులోని మిత్రపక్షం ‘హిందుస్థానీ అవామీ మోర్చా ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సంతోష్ సుమన్ ప్రకటించారు. ఇదే విషయమై...
హైదరాబాద్ : సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్న టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది....