ఆందోళన వ్యక్తం చేసిన వీ.హెచ్.పీ. జాతీయ కార్యదర్శి మిలింద్ పరాండే..
మణిపూర్ సంఘటనలను బూచిగా చూపుతూ హిందూ, క్రిష్టియన్ వివాదంగా చూపుతున్నారు..
ఇలాంటి విద్రోహర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..న్యూ ఢిల్లీ : మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలను హిందూ, క్రిష్టియన్ మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...