జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) ఆరంభ సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో పీహెచ్ఎల్ తొలి సీజన్ మొదలైంది. లీగ్ ఆరంభ మ్యాచ్లో రాజస్థాన్ పాట్రియాట్స్, మహారాష్ట్ర ఐరన్మ్యాన్ పోటీపడ్డాయి. 28-27తో ఐరన్మ్యాన్పై పాట్రియాట్స్ ఒక్క గోల్ తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఇక తొలి రోజు రెండో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...