Monday, May 20, 2024

gwaliyar

మధ్యప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..

బలంగా కాంగ్రెస్ గాలులు వీస్తున్నాయి.. పొలిటికల్ డీసెన్సీ లేకుండా మోడీ మాట్లాడుతున్నారు.. తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. మధ్యప్రదేశ్‌ లో అధికార బీజేపీకి ఉద్వాసన పలికేందుకు మార్పు కోరుతూ బలంగా గాలులు వీస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -