తమ్ముడిని హత్య చేయడానికి పెదనాన్న కొడుకుల కుట్ర..
మృత్యుఒడి నుంచి బయటపడి ప్రభుత్వ ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న కేతావత్ సేవ్లా..
పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటున్నబాధిత కుటుంబ సభ్యులు..
ధరణి పోర్టల్ వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది.. ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...