గత ఏడాది మే నుంచి కేవలం 9 నెలల్లో 250 బేసిస్ పాయింట్లు (2.50 శాతం) వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్బ్యాంక్ ఒక చిన్న బ్రేక్ తర్వాత మరింతగా పెంచవచ్చన్న భయాలు తిరిగి మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం దిగివస్తుందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధిబాట పడుతుందంటూ ఎంతో విశ్వాసం కనపర్చిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్దాస్ తాజాగా రేట్ల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...