అరుదైన గౌరవాన్ని అందుకున్న గోరఖ్ పూర్ గీతా ప్రెస్..
అవార్డు ప్రకటించిన నరేంద్ర మోడీ సారధ్యంలోని జ్యూరీ..
1923 లో ప్రారంభమైన అతిపెద్ద పబ్లిషింగ్ హౌస్ గీతా ప్రెస్..
అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్ధిక, రాజకీయపరివర్తనకోసం విశేష కృషిచేసినందుకు ఏకగ్రీవ ఎన్నిక..
శాంతియూథా మార్గంలో నవ ప్రపంచ నిర్మాణానికి కృషి చేసేవ్యక్తులు, సంస్థలకు ప్రతి ఏటా ఈ ప్రైజు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...