దక్షిణ గంగగా పిలువబడుతున్న గోదావరి నదికి ఎన్నో ఉపనదులు కలవు.వాటిల్లో మానేరు, కిన్నెరసాని ముఖ్యమైనవి.ఇందులో గోదావరి కుడివైపున ఉన్న "మనైర్ లేదా మానేరు నది నిజామాబాద్ జిల్లాలో సుమారు 533 మీటర్ల ఎత్తులో జన్మించి 32 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలో ప్రహావించిన తరువాత మలుపు తీసుకొని మరో 193 కిలోమీటర్లు ఈశాన్య దిశకు ప్రహవించి...