మహాలక్ష్మి పథకం కింద అందజేస్తామన్న ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కానుకగా ఏర్పాట్లు
గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్న సివిల్ సప్లై శాఖ అధికారులు
మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను రూ.500కు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని...
ఏకంగా రూ.56వేల కోట్ల నష్టం
12శాతం మంది రేషన్ వినయోగించడం లేదు
కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
మరో వంద రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్
రాష్ట్రంలో అందోళనకరంగా అన్ని శాఖల పరిస్థితి
పౌరసరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్ : పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల...
ఏకంగా రూ.56వేల కోట్ల నష్టం
12శాతం మంది రేషన్ వినయోగించడం లేదు
కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
పౌరసరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్ : పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల శాఖలో తప్పిదాలు జరిగాయని.. ఏకంగా రూ.56వేల కోట్ల నష్టంలో ఉందని మంత్రి...
దీపావళికి అందించనున్నట్లు వెల్లడి
ఇటీవల సిలిండర్ ధరను రూ.300 తగ్గించిన కేంద్రం..
న్యూ ఢిల్లీ : దేశంలో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రస్తుతం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు. ఈ క్రమంలోనే ఇటీవలె కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అది కేవలం...
ఉజ్వల పథకం కింద వచ్చే ప్రజలకు ఇప్పుడు రూ.600 విలువైన గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. దాదాపు 37 రోజుల వ్యవధిలో ప్రభుత్వం రెండోసారి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించింది. దీని ప్రయోజనం 10 కోట్ల మంది లబ్ధిదారులకు అందనుంది. గత ఆగస్టు 29న ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. దీని ప్రయోజనం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...