ఐసీసీ ఫైనల్స్లో తమకు తిరుగులేదని మరోసారి కంగారులు నిరూపించారు. ఇంగ్లండ్లోని ఓవల్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆ జట్టు సంచలన ఆటతో భారత్ను చిత్తుగా ఓడించింది. 209 పరుగలు తేడాతో గెలిచి టెస్టు గదను సాధించింది. బౌలర్లు చెలరేగడంతో...