పాలమూరు జిల్లా నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రేవంత్ రెడ్డి టీపీసీసీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రేసునుఏర్పడిన తరువాత ప్రజలను మోసం చేసింది..
బీజేపీ కమిట్మెంట్ తో ప్రజల కోసం పనిచేస్తుంది..
తెలంగాణ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు..
బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు..
అసెంబ్లీ ఎన్నికల్లో 119 కి 90 సీట్లు మేమే గెలుస్తున్నాం..
ప్రజలకు మెరుగయిన పాలన అందించడం ఒక్క బీజేపీకే సాధ్యం..
( 'ఆదాబ్ హైదరాబాద్' ప్రతినిధితో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...