హైదరాబాద్ డీఆర్డీవోలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాంప్లెక్స్కు కొత్తగా రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబోరేటరీ (ఏఎస్ఎల్) విభాగాలకు కొత్తగా ఇద్దరు డైరెక్టర్లు నియమితులయ్యారు. ఆర్సీఐ విభాగానికి ప్రముఖ శాస్త్రవేత్త అనింద్య బిశ్వాస్ ఎంపిక కాగా, ఏఎస్ఎల్ విభాగ డైరెక్టర్గా విశిష్ట శాస్త్రవేత్త బీవీ పాపారావు ఎంపికయ్యారు. వీరిద్దరు శనివారం...
నోటిఫికేషన్ విడుదల చేసిన డీ.ఆర్.డీ.ఓ. అధికారులు..
ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్(ఆర్ఏసీ).. జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 181 సైంటిస్ట్-బీ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వాళ్లు అర్హులు. గేట్ స్కోర్,...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...