ఆంధ్రప్రదేశ్లోని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్డీ డిగ్రీలను ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచారణ కమిటీని నియమించారు.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీ శేషశయనారెడ్డి నేతృత్వంలో విచారణ అథారిటీని నియమించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్డీ...
పార్టీ కటౌట్లు కూడా కక్ష గట్టాయి.. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేదెవరు..
అధికారుల నిర్లక్షమే ఈ నిర్వాకానికి కారణం..
హైదరాబాద్ : బీ.ఆర్.ఎస్. ప్రభుత్వమే కాదు.. చివరకు పార్టీ కటౌట్లు...