Saturday, July 27, 2024

dravida university

ఆంధ్ర ప్రదేశ్ లో పీహెచ్‌డీ అక్రమాలపై విచారణ కమిటీ..

ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్‌డీ డిగ్రీలను ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విచారణ కమిటీని నియమించారు.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బీ శేషశయనారెడ్డి నేతృత్వంలో విచారణ అథారిటీని నియమించారు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్‌డీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -