రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం యాదాద్రిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహని సన్నిధిలో మధురానుభూతి ఇచ్చిందని అన్నారు. తమ ఇలవేల్పు అయిన స్వామివారిని దర్శించుకుని వారి పరమ పవిత్రమైన సన్నిధిలో గడిపే అవకాశం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని ఆయన...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...