నిరుద్యోగ భృతితో నిరుద్యగులకు మోసం
30శాతం వాటాల కోసం పనుల నిర్వహణ
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలుహైదరాబాద్ : తెలంగాణలో 30 శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పేరుతో కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను...