Saturday, July 27, 2024

cmc kcr

అశ్రునయనాలతో సాయిచంద్ కు తుది వీడ్కోలు..

గుండెపోటుతో ఆకస్మికంగా తుదిశ్వాస విడిచిన యువ విప్లవ గాయకుడు.. సీఎం సహా పలువురి శ్రద్ధాంజలి.. అంత్యక్రియలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు.. భావోద్వేగానికి గురైన సీఎం కేసీఆర్.. గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయి చంద్‌కు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. గుండెపోటుతో అర్ధరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. వనస్థలీపురం సాహెబ్‌నగర్‌ శ్మశాసనవాటికలో సాయిచంద్‌ అంత్యక్రియలు జరిగాయి....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -