ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగుతున్న అధికారులు, కాంట్రాక్టర్లు..
స్థానిక ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న వైనం..
జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ - 7, చార్మినార్ జోన్,మొగల్ పూరా డివిజన్ లో వెలుగు చూసిన ఘటన..
కాంట్రాక్టర్ రాజగోపాల్, ఏఈఈ మాజిద్ ల చేతివాటం..
అవినీతి పరులను కఠినంగా శిక్షించాలంటున్న స్థానికులు..
భవిష్యత్ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్..
హైదరాబాద్ : కాంట్రాక్టర్ల ధనదాహం,...
ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు...