భారత ప్రధాని నరేంద్ర మోడీతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు సమావేశం అయ్యారు. న్యూ ఢిల్లీ లోని పార్లమెంటు హౌసులో ఈ భేటీ జరిగింది. వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశం అయి పలు అంశాలపై చర్చించుకున్నట్టు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...