Wednesday, October 4, 2023

centrel govenment

కేంద్రప్రభుత్వ నూతన చట్ట సంస్కరణలు,కలగబోయే ప్రయోజనాలు

నూతన చట్టాలతో భారత పౌరులకు సత్వర న్యాయం సిద్ధించాలి. పౌర హక్కులు రక్షించబడాలీ అని కేంద్ర ప్రభుత్వం కోరుకుం టుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, లోక్‌ సభలో ప్రకటించారు.అందుకు అనుగుణంగా అగస్టు11, 2023 (శుక్రవారం) లోక్‌ సభలో ప్రవేశపెట్టిన ఈ నూతన బిల్లుల వల్ల భవిషత్తులో అనేక మార్పులు...
- Advertisement -

Latest News

- Advertisement -