కార్మికులకు మద్దతుగా ధర్నాకు సిద్ధమౌతున్న బీఎస్పీ నాయకులు..!వికారాబాద్ : ఏళ్ల తరబడి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమ స్యలు పరిష్కరిం చడంలో చొరవ చూపాలని బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పంచాయతీ కార్మికులు సంవత్స రాలు తరబడి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...