వలిగొండ గ్రామం 1వ వార్డు సాయి నగర్, మైసమ్మ కాలనీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ వార్డుల్లో మిగిలి ఉన్న సీసీ రోడ్డు పనులను మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...