పోలీసులు చట్టబద్దంగా వ్యవహరించడంలో విఫలం
సిఎం కెసిఆర్కు లేఖ రాసిన భట్టి విక్రమార్క
మహబూబ్నగర్
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. తాను చేపట్టిన పాదయాత్రలో పోలీస్ వ్యవస్థ గురించి ప్రతి గ్రామంలో ప్రజలు...