భారత్లో ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్పూర్లోని ఉష్ణోగ్రత పర్యవేక్షణ కేంద్రం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సంఖ్యను నివేదించింది.పెరుగుతున్న ఉష్ణోగ్రతల వెనుక కారణాన్ని వివరిస్తూ, భారత వాతావరణ విభాగం (IMD) ప్రాంతీయ అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, రాజస్థాన్ నుండి వేడి గాలులు వీచే మొదటి ప్రాంతాలు...
న్యూఢిల్లీ : ఇండియా కాదు.. భారత్. ఇప్పుడు ఇదే టాపిక్పై అంతటా చర్చ సాగుతోంది. దేశం పేరును భారత్గా మార్చాలన్న అంశమే ప్రతి చోట వినిపిస్తోంది. బర్నింగ్ టాపిక్గా మారిన ఆ అంశంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించారు. ఇండియా టుడేతో జరిగిన చాట్లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...