Wednesday, October 23, 2024
spot_img

bharat

భారత్‌లో ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌

భారత్‌లో ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లోని ఉష్ణోగ్రత పర్యవేక్షణ కేంద్రం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సంఖ్యను నివేదించింది.పెరుగుతున్న ఉష్ణోగ్రతల వెనుక కారణాన్ని వివరిస్తూ, భారత వాతావరణ విభాగం (IMD) ప్రాంతీయ అధిపతి కుల్‌దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, రాజస్థాన్ నుండి వేడి గాలులు వీచే మొదటి ప్రాంతాలు...

మ‌న దేశం ఒరిజిన‌ల్ పేరు భార‌త్ : సునీల్ గ‌వాస్క‌ర్

న్యూఢిల్లీ : ఇండియా కాదు.. భార‌త్‌. ఇప్పుడు ఇదే టాపిక్‌పై అంత‌టా చ‌ర్చ సాగుతోంది. దేశం పేరును భార‌త్‌గా మార్చాల‌న్న అంశ‌మే ప్ర‌తి చోట వినిపిస్తోంది. బ‌ర్నింగ్ టాపిక్‌గా మారిన ఆ అంశంపై మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ కూడా స్పందించారు. ఇండియా టుడేతో జ‌రిగిన చాట్‌లో ఆయ‌న త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -