బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఏటీఎంల నుంచి యూపీఐ ఉపయోగించుకుని నగదు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఇంటర్ఆపరేటబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయిల్ (ఐసీసీడబ్ల్యూ)ను ప్రారంభించింది. ఖాతాదారులు వారి మొబైల్ ఫోన్లలో ఐసీసీడబ్ల్యూను ఎనేబుల్ చేసిన యూపీఐ అప్లికేషన్ ద్వారా డెబిట్ కార్డు లేకుండానే బీవోబీ ఏటీఎంలో నగదును విత్డ్రా చేసుకోవచ్చని తెలిపింది.బీవోబీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...