Saturday, July 27, 2024

Ap government

పేదల ప్రాణాలతో చెలగాటం

ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తామన్న ఆసుపత్రుల అసోసియేషన్.. నెట్ వర్క్ లోని ఆసుపత్రులకు ప్రభుత్వం వెయ్యి కోట్లు బకాయిలు పెట్టిందన్న లోకేశ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లో ఉన్న ఆసుపత్రులకు గత 6 నెలలుగా జగన్ సర్కారు రూ. 1,000 కోట్ల బకాయిలు...

కేంద్రం చేతిలో ఏపి ప్రభుత్వం కీలు బొమ్మ

సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు న్యూఢిల్లీ : ఏపీ ప్రభుత్వం కేంద్రం చేతిలో కీలుబొమ్మలా తయారయ్యిందని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. శనివారం నాడు సీపీఎం కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ…‘‘అక్టోబర్‌ 30 తేదీ నుంచి ఏపీలో సీపీఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో సీపీఎం రాజకీయ విధానాన్ని...

ఏపీలో మర పథకం నిధుల విడుదల

ఒక్కో అకౌంట్‌లో రూ.10వేలు జమ జగన్ చేదోడు పథకం కింద నాలుగో విడత ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. జగన్ చేదోడు పథకం కింద నాలుగో విడత లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి డబ్బుల్ని విడుదల చేయున్నారు. దీంతో అధికారులు...

ఏపీ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి ఆగ్రహం

ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా, రాజమహేంద్రవరంలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే.. అందులో తప్పేంటని ప్రశ్నించారు. తనకు సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడాన్ని ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. భువనేశ్వరిని కలిసేందుకు...

తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పుచేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే..

జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్.. దొంగ ఓట్లతో మళ్ళీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో పోటీ పడుతున్నాయి.. కేంద్రం ఇచ్చే నిధులతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతో ఇంతో మేలు జరుగుతోంది.. ఓటర్ చైతన్య మహాభియాన్ కార్యక్రమంలో బండి వర్చువల్ గా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -