Saturday, July 27, 2024

Ananthnaag Distric

అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత శ్రీనగర్‌, వాతావరణం అనుకూలించకపోవడంతో అమర్‌నాథ్‌ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. శుక్రవారం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరలింగేశ్వరుని దర్శనం చేసుకోవడానికి శుక్రవారం ఉదయం నుంచి భక్తులను అనుమతించడం లేదు. వాతావరణ పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఈ యాత్రను పునరుద్ధరిస్తారు. జమ్మూ-కశ్మీరు రాజధాని శ్రీనగర్‌ నుంచి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -