Monday, September 25, 2023

agriculture market

హర్యాణాలో హై వే దిగ్భంధం..

పొద్దుతిరుగుడు పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను క‌ల్పించాల‌ని కోరుతూ హ‌ర్యానాలో రైతులు ధ‌ర్నా చేప‌ట్టారు. కురుక్షేత్ర‌లోని జాతీయ ర‌హ‌దారి 44పై పిప్లీ వ‌ద్ద రోడ్డును బ్లాక్ చేశారు. పొద్దుతిరుగుడును ఎంఎస్పీ ధ‌ర‌కు ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌కుంటే అప్పుడు భారీ ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతామ‌ని రైతులు వార్నింగ్ ఇచ్చారు.హ‌ర్యానా, పంజాబ్‌, యూపీ రైతు నేత‌లు...
- Advertisement -

Latest News

రూ.12.5 కోట్ల బుద్ధ విగ్రహం చోరీ

లాస్‌ ఏంజెల్స్‌ : అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ ఆర్ట్‌ గ్యాలరీలో 1.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 12.5 కోట్లు) విలువైన శతాబ్దాల నాటి జపాన్‌...
- Advertisement -