లక్షలాది మందితో బహిరంగ సభ..
తొడగొట్టిన పొంగులేటి..
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు.. )
భారాస (అప్పట్లో తెరాస) అధికారంలోకి వచ్చాక ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాయలగారడీలో కేసీఆర్ 'సిద్ధహస్తుడు' అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం పొంగులేటి, జూపల్లి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. జులై 2న ఖమ్మంలో రాహుల్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...