గుత్తే దారులతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్న వైనం..
చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు..
చార్మినార్ జోన్, ఫలక్ నుమా సర్కిల్, దూద్ బౌలి డివిజన్లో వెలుగు చూసిన ఘటన..
అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త మహమ్మద్ అర్బాజ్..ఎన్నిమార్లు జీ.హెచ్.ఎం.సి.లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడుకున్నా.. కథనాలు రాసినా ఎలాంటి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...