ఘనంగా ఉత్సవాలు జరపడానికి ప్రణాళిక..
విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ ప్రాంత సంఘటనా మంత్రి ముడుపు యాదిరెడ్డి అన్నారు .. కార్య విస్తరణ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుని వలె పనిచేయాలని అన్నారు.. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...