తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ కీలకం…
ప్రతి ఇంటికి ఉద్యోగం, కడుపు నిండా అన్నం..
ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కోసమే నాడు బలిదానాలు.
స్వరాష్ట్రం సిద్దించినా కలలు గన్న సమ సమాజం రాలేదు.
ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి తయానికి నెల జీతాలు ఇవ్వలేని దుస్థితి..
ఖజానా ఖాళీ చేసిన నియంతృత్వ పాలనకు ప్రజలు ముగింపు పలకాలి .
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...