Sunday, May 5, 2024

stockmarket

మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌..

రూ.4 లక్షలు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో వరుసగా మూడు రోజులు నష్టాల్లో చిక్కుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఫైనాన్సియల్‌, ఐటీ స్టాక్స్‌ దన్నుతో సూచీలు పైపైకి దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ-30 ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 496 పాయింట్లు (0.70 శాతం) పెరిగి 71,683 పాయింట్ల వద్ద...

నష్టాల్లో నుంచి తేరుకొని చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

149 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 62 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ రెండున్నర శాతానికి పైగా పెరిగిన జేఎస్ డబ్ల్యూ షేరు విలువదేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ట్రేడింగ్ చివర్లో మళ్లీ పుంజుకుని చివరకు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా...
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -