కొన్ని రైళ్ల వేళల మార్పు..
మరమ్మత్తులు చేపట్టిన అధికారులు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్ యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. వెంటనే స్పందించిన రైల్వే శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కొన్ని రైళ్ల వేళలను మార్చారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్ప్రెస్ (12763)తో పాటు రాయలసీమ...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...