గ్రేడ్-ఏ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ పొస్టుల భర్తీకి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (లా) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...