ఉక్రెయిన్, రష్యాల మధ్య నెలకొన్న భీకర యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్పై క్రెమ్లిన్ క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్ దేశంలో అత్యంత కీలకమైన నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్ ను రష్యాదళాలు పేల్చేశాయి. దీంతో డ్యామ్లోని నీరంతా వార్జోన్లోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే, తాజా ఘటనపై రెండు దేశాలు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...