మెట్రిక్ టన్నుకు రూ. 1400 అదనం..
డీలర్లతో సమావేశంలో మంత్రుల నిర్ణయం..
ఏటా అదనంగా రూ.139 కోట్లు కేటాయింపు..
రాష్ట్రంలోని 17, 227 డీలర్లకు లబ్ది..
హర్షం వ్యక్తం చేస్తున్న రేషన్ డీలర్లు..
రేషన్ డీలర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురును అందించింది. రాష్ట్రంలోని 1, 227 మంది రేషన్ డీలర్ల కవిూషన్ను మెట్రిక్ టన్నుకు రూ.1400కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...